** తాజా వార్తలు : 11న కలెక్టరేట్ల ముట్టడి: టీఆర్‌ఎస్‌వీ ** తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు దారుణం: ఎర్రన్నాయుడు, ముఖ్యనగరాల్లో కాంగ్రెస్‌ పార్టీ 125వ వార్షికోత్సవ కార్యక్రమాలు ** బోడోలాండ్‌ తీవ్రవాదుల కాల్పులు: 12 మంది మృతి ** బలహీనపడి... కర్ణాటకకు తరలిన జల్‌ తుపాను ** గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే సూపర్‌పవర్‌ కల నెరవేరదు: జేపీ ** విశాఖపట్నం: ఉద్యోగం రాలేదని మునగపాకకు చెందిన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు** విశాఖపట్నం: జిల్లాలో వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.4500 చొప్పున పరిహారం ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు కలెక్టరు శ్యామలరావు చెప్పారు**
Loading...

ఢిల్లీ బయలుదేరిన ఒబామా

ముంబయి: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ముంబయి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. టౌన్‌హాల్‌లో సెయింట్‌ జేవియర్స్‌ విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం ఒబామా ఢిల్లీకి పయనమయ్యారు. సాయంత్రం ఒబామా హుమయూన్‌ సమాధిని సందర్శించనున్నారు. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తన నివాసంలో ఇచ్చే విందులో ఒబామా దంపతులు పాల్గొననున్నారు.