tag:blogger.com,1999:blog-45470665118265657752024-03-18T20:36:39.748-07:00ఉన్నమాటunnamatahttp://www.blogger.com/profile/15904177340874198170noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-4547066511826565775.post-62242565143117180822010-12-06T08:06:00.000-08:002010-12-06T08:08:24.056-08:00వరికి రూ.1,600 మద్దతుధర ఇవ్వాలిహైదరాబాద్: స్వామినాధన్ కమిటీ సిఫార్సుల మేరకు వరికి రూ.1,600 మద్దతుధర ఇవ్వాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. తడిసిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలని కోరింది. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడారు. వరికి కనీస మద్దతు ధర రూ.1,030గా ఉంటే, ఆచరణలో రూ.800కి మించి ధర రావటం లేదని అన్నారు.<br />
<a name='more'></a><br />
కిందటేడాది పండించిన ధాన్యమే ఇంకా రైతుల వద్ద ఉందనీ, దానికే మద్దతు ధర దక్కటం లేదని చెప్పారు. శాఖల కేటాయింపు వివాదాల్లో ఉన్న మంత్రులు, ప్రభుత్వం ఇంకా రైతు సమస్యలపై దృష్టి సారించలేదని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని, దీనిపై ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదని ఐకేపీ సంఘాలు చెబుతున్నాయని వెల్లడించారు. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలన్నీ వరి రైతులకు మద్దతు ధరకు అదనంగా ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తుంటే, మనరాష్ట్రంలో అసలు మద్దతు ధరే అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగమతులకు అనుమతి ఇచ్చినందువల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఆయా రాష్ట్రాల్లోనూ పుష్కలంగా కురిసిన వర్షాలతో వరి దిగుబడులు పెరిగాయని వివరించారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో మార్కెట్ల సందర్శన కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.unnamatahttp://www.blogger.com/profile/15904177340874198170noreply@blogger.comtag:blogger.com,1999:blog-4547066511826565775.post-53706721573824594972010-12-04T00:32:00.000-08:002010-12-04T00:33:14.790-08:00సోనియాతో మర్రి, జైపాల్రెడ్డి బేటీన్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో మర్రి శశిధర్రెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మర్రి శశిధర్రెడ్డికి పీసీసీ పీఠం దక్కే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. అయితే కుల, రాజకీయ సమీకరణాలను అనుసరించి దీనిపై అధిష్ఠానం ఈ సాయంత్రానికి ఓ నిర్ణయం తీసుకోనుంది. పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్పటేల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.unnamatahttp://www.blogger.com/profile/15904177340874198170noreply@blogger.comtag:blogger.com,1999:blog-4547066511826565775.post-51832461172124635732010-11-07T05:34:00.002-08:002010-11-07T05:35:04.010-08:00చంద్రుడిపైకి మరమనిషి...<div class="post-header"> </div> <a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEheA-JSOJp6stfSCP8g6Z595IagI0UhMu2jXKCEtItSzLJTZGNOVWwGBdETj23-81xY4TwkExcVPneteXWwWLiI2tyj5IL4Ig6wmib3MzEJYISDLKwIb1f723qZZzmFfIWDnsEJP_inuc31/s1600/Moon.jpg"><img style="margin: 0pt 10px 10px 0pt; float: left; cursor: pointer; width: 200px; height: 138px;" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEheA-JSOJp6stfSCP8g6Z595IagI0UhMu2jXKCEtItSzLJTZGNOVWwGBdETj23-81xY4TwkExcVPneteXWwWLiI2tyj5IL4Ig6wmib3MzEJYISDLKwIb1f723qZZzmFfIWDnsEJP_inuc31/s200/Moon.jpg" alt="" id="BLOGGER_PHOTO_ID_5535366653534160882" border="0" /></a>లండన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా శాస్త్రవేత్తలు చంద్రుడిపైకి మరమనిషిని పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో వెయ్యి రోజుల్లో ఈ లక్ష్యాన్ని సాధించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడిపై రోబో నడిచే మహత్తర సందర్భం కొత్త తరం శాస్త్రవేత్తలకు ఉత్తేజాన్నిస్తుందని వారు ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ఆసక్తి లేకపోవడంతో శాస్త్రవేత్తలే స్వయంగా పూనుకుని విచక్షణ నిధుల్ని వాడటమే కాకుండా, ఇంజినీరింగ్ కంపెనీల సాయాన్ని తీసుకున్నారు. హ్యూస్టన్లోని జాన్సన్ అంతరిక్ష కేంద్రం ముఖ్య ఇంజినీర్ స్టీఫెన్ ఆల్టెమస్ ప్రత్యేక ఆసక్తితో ఈ ప్రాజెక్టు పట్టాలకెక్కింది. తోటి శాస్త్రవేత్తలను పోగేసి నిధుల కొరత సమస్యను వివరించి, వీలైనంత వేగంగా దీనిని పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు సాగిస్తున్నారు. మామూలుగా మనిషిని పంపించేందుకయ్యే వ్యయంతోనే రోబోను పంపనుంది. చంద్రుడిపైకి మనిషిని పంపడంకన్నా రోబోను పంపడమే తేలికని శాస్త్రబృందం చెబుతోంది. ఎందుకంటే. మరమనిషికి ఆక్సిజన్, ఆహారం అందించాల్సిన అవసరం లేదు. తిరుగు ప్రయాణం ఖర్చూ ఉండదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం సాయంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారు.unnamatahttp://www.blogger.com/profile/15904177340874198170noreply@blogger.comtag:blogger.com,1999:blog-4547066511826565775.post-40558874272362908092010-11-07T05:34:00.001-08:002010-11-07T05:34:22.005-08:00గ్రామస్థులతో ఒబామా వీడియో కాన్ఫరెన్స్<div class="post-header"> </div> <a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjOVey8BgiB8tLqhbJNNbUbmkySTCgD34CZKC-9dT3TKhsIi8o4CAj9WIQvKvddC5kvp4RHC4PdaD3Vxid-Pu8_8cJQ466VGZYUdG2u3kvZ_IcNN5sEIAXgoFF-y2NEu89V4Vb0PNkBxMhI/s1600/obama+mubaivisit.jpg"><img style="margin: 0pt 10px 10px 0pt; float: left; cursor: pointer; width: 304px; height: 270px;" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjOVey8BgiB8tLqhbJNNbUbmkySTCgD34CZKC-9dT3TKhsIi8o4CAj9WIQvKvddC5kvp4RHC4PdaD3Vxid-Pu8_8cJQ466VGZYUdG2u3kvZ_IcNN5sEIAXgoFF-y2NEu89V4Vb0PNkBxMhI/s200/obama+mubaivisit.jpg" alt="" id="BLOGGER_PHOTO_ID_5536773805469668786" border="0" /></a>ముంబయి : రాజస్థాన్లోని అజ్మీర్ సమీపంలోని కాన్పూర గ్రామస్థులతో అమెరికా అధ్యక్షుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రామీణ భారతంలో ఐటీ రంగం చేస్తున్న సేవల గురించి ఆయన ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. మొదట జాతీయ విజ్ఞాన కమిషన్ అధ్యక్షుడు శాంపిట్రోడా ఐటీ రంగం పురోగతిని ఒబామాకు వివరించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాన్పూర గ్రామస్థులతో మాట్లాడారు. విద్య, వైద్యం, స్థానిక ఈ-పాలన... తదితర విధానాల వల్ల ఎలా ప్రయోజనం పొందుతున్నారో తెలుసుకున్నారు. భారతదేశంలో బ్రాడ్బ్యాండ్ విప్లవం వల్ల గ్రామీణ భారతానికి అందుతున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కాన్పూర గ్రామంలో కేంద్ర ఐటీ సర్వీసుల సహాయమంత్రి సచిన్ పైలెట్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఐటీ ఆధారిత సేవలతో గ్రామీణ భారతంలో మారుతున్న జీవనశైలిని కూడా ఆయన ఒబామాకు తెలిపారు.unnamatahttp://www.blogger.com/profile/15904177340874198170noreply@blogger.comtag:blogger.com,1999:blog-4547066511826565775.post-64173753603557264162010-11-07T05:33:00.001-08:002010-11-07T05:33:54.422-08:00హెలీకాప్టర్ల తయారీ యూనిట్ ప్రారంభం<div class="post-header"> </div> <a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEifUGMsEpo_IC9G93Ie3nVywiUQXzLODLq1XflFtHEcZpMUhYWL5hBQTc293APdDUurxw9Fgsg5Zjv8J0Ea2ufVV7t9Hb9UVzB6dmF6yv_0TYq5FuzMiiUHg8i2qfreLChBB6HTsd8FPIF6/s1600/helicoptor+cm.jpg"><img style="margin: 0pt 10px 10px 0pt; float: left; cursor: pointer; width: 270px; height: 162px;" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEifUGMsEpo_IC9G93Ie3nVywiUQXzLODLq1XflFtHEcZpMUhYWL5hBQTc293APdDUurxw9Fgsg5Zjv8J0Ea2ufVV7t9Hb9UVzB6dmF6yv_0TYq5FuzMiiUHg8i2qfreLChBB6HTsd8FPIF6/s200/helicoptor+cm.jpg" alt="" id="BLOGGER_PHOTO_ID_5536776230804486914" border="0" /></a>ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో టాటా-సికార్స్కై హెలీకాప్టర్ల తయారీ యూనిట్ను ముఖ్యమంత్రి రోశయ్య, టాటా సంస్థ అధినేత రతన్టాటాలు ప్రారంభించారు. 70 ఎకరాల్లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో ఈ తయారీ ప్లాంట్ నిర్మితమైంది. 2015 కల్లా పూర్తిస్థాయి విమానాలు ఇక్కడే తయారుకానున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.unnamatahttp://www.blogger.com/profile/15904177340874198170noreply@blogger.comtag:blogger.com,1999:blog-4547066511826565775.post-22493630329011320272010-11-07T01:44:00.000-07:002010-11-07T01:45:08.177-08:00జల్' తుపాను తీవ్రత తగ్గే అవకాశంవిశాఖ : ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'జల్' తుపాను తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీవ్ర తుపాను దశ నుంచి ఇది తుపానుగా మారే సూచనలు కన్పిస్తున్నట్లు వెల్లడించారు. మరో రెండు, మూడు గంటల్లో దీని తీవ్రత తగ్గుముఖం పడుతుందని, కోస్తాంధ్ర తీరం వెంబడి గాలుల వేగం, సముద్రంలో అలల తీవ్రత తగ్గుతుందన్నారు. ప్రస్తుతం చెన్నైకి 250, నెల్లూరుకు 350 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఈ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ కోస్తాంధ్ర వైపు కదులుతోందని, ఇది ఈరోజు రాత్రి నెల్లూరు-చెన్నై మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పలు చోట్ల అతిభారీ వర్షాలు, తెలంగాణలో జల్లులు, ఉత్తర కోస్తాలో మోస్తరుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.unnamatahttp://www.blogger.com/profile/15904177340874198170noreply@blogger.comtag:blogger.com,1999:blog-4547066511826565775.post-89398882947526187132010-11-07T01:43:00.000-07:002010-11-07T01:44:06.947-08:00ఘనంగా ఎన్జీరంగా జయంతి వేడుకలుహైదరాబాద్: భారత రైతు ఉద్యమ పితామహుడు ఆచార్య ఎన్జీ రంగా నూట పదకొండవ జయంతిని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ రాజకీయ నేతకంటే రైతు నేతగానే ఎన్జీ రంగాకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని అన్నారు. ఏ విషమైనా ఎన్జీ రంగా తొలుత తాను ఆచరించి చూపే ప్రత్యేక లక్షణమున్నవారని ఆయన కొనియాడారు.unnamatahttp://www.blogger.com/profile/15904177340874198170noreply@blogger.comtag:blogger.com,1999:blog-4547066511826565775.post-19384603648382863982010-11-07T01:42:00.000-07:002010-11-07T01:43:04.018-08:00ఢిల్లీ బయలుదేరిన ఒబామాముంబయి: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముంబయి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. టౌన్హాల్లో సెయింట్ జేవియర్స్ విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం ఒబామా ఢిల్లీకి పయనమయ్యారు. సాయంత్రం ఒబామా హుమయూన్ సమాధిని సందర్శించనున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తన నివాసంలో ఇచ్చే విందులో ఒబామా దంపతులు పాల్గొననున్నారు.unnamatahttp://www.blogger.com/profile/15904177340874198170noreply@blogger.comtag:blogger.com,1999:blog-4547066511826565775.post-83130196385563568532010-11-07T01:41:00.001-07:002010-11-07T01:41:58.014-08:00విశాఖజిల్లాలో ముందుకు వచ్చిన సముద్రంవిశాఖపట్నం : జల్ తుపాను ప్రభావంతో జిల్లాలో చెదురుముదురు వర్షాలు కురుస్తున్నాయి. ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం తీరంలో సముద్రం 15 మీటర్లు ముందుకు రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.unnamatahttp://www.blogger.com/profile/15904177340874198170noreply@blogger.comtag:blogger.com,1999:blog-4547066511826565775.post-16113237008737849692010-09-29T16:15:00.001-07:002010-09-29T16:17:42.173-07:00<a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh3ROi-LmcnH32KFM_BTBWRG7XP7WBxCUVT2-2_gzJv96KBiczD7w9ZxsicJUCzszRT5VyD2lKcbYQw362yMhGwagv6OTcDId2VlvPudsgLT7FH0uSxH4HuZeWeoMuqeMyT-kCWbufambXc/s1600/kailasagiri.jpg"><img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 200px; height: 150px;" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh3ROi-LmcnH32KFM_BTBWRG7XP7WBxCUVT2-2_gzJv96KBiczD7w9ZxsicJUCzszRT5VyD2lKcbYQw362yMhGwagv6OTcDId2VlvPudsgLT7FH0uSxH4HuZeWeoMuqeMyT-kCWbufambXc/s320/kailasagiri.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5522478263805982818" /></a><br />విశాఖపట్నం: అంతర్జాతీయ జ్యోతిష్య సదస్సుకు నగరం వేదిక కానుంది. అక్టోబరు 1 నుంచి నాలుగురోజులపాటు దేశ విదేశాలకు చెందిన జ్యోతిష్య శాస్త్రజ్ఞులతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ అతిథి గృహంలో సదస్సులు జరుగుతాయని సమన్వయకర్త వై.సుదర్శనరావు తెలిపారు. బుధవారం ఉదయం టైకూన్ హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సద్గురు శివానందమూర్తి సారథ్యంలో కళాభారతి ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రోశయ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఆరుగురు విదేశీ జ్యోతిష్యశాస్త్ర పండితులు, 19మంది స్వదేశీ పండితులు సదస్సులకు హాజరవుతారన్నారు. 'వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు 2012 యుగాంతానికి నాందిగా భావించవచ్చా? నక్షత్ర, గ్రహ మండలాల్లో మార్పులు నిజమేనా? తదితర అంశాలపై చర్చిస్తారు. భవిష్యత్తు అంశాలపై రూపొందించిన పుస్తకాలను విడుదల చేస్తారు. విలేకర్ల సమావేశంలో జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు జేమ్స్ కెల్హర్(అమెరికా), ఆర్.రాఘవేంద్రన్, వై.సుదర్శనరావు, ఎన్.రాధాకుమారి, కె.బసవరాజు, జి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.unnamatahttp://www.blogger.com/profile/15904177340874198170noreply@blogger.comtag:blogger.com,1999:blog-4547066511826565775.post-11098574585641272062010-09-29T16:02:00.000-07:002010-09-29T16:03:52.343-07:00చోడవరం చక్కెర ఫ్యాక్టరీకి అవార్డున్యూఢిల్లీ: ఆర్థిక యాజమాన్య నిర్వహణలో చూపిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా విశాఖజిల్లా చోడవరం సహకార చక్కెర కర్మాగారానికి జాతీయస్థాయిలో రెండో బహుమతి లభించింది. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో జాతీయ సహకార చక్కెర కర్మాగారాల సమాఖ్య ఈ అవార్డును అందించింది. కేంద్ర మంత్రి శరద్పవార్, భారీపరిశ్రమల శాఖా మంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ల నుంచి రాష్ట్ర చెరకు, చక్కెరశాఖ కమిషనర్ కె.లక్ష్మినారాయణ, చోడవరం చక్కెర కర్మాగారం మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.రామయ్యలు ఈ 'ఫైనాన్షియల్ మేనేజమెంట్ అవార్డు' అందుకున్నారు.unnamatahttp://www.blogger.com/profile/15904177340874198170noreply@blogger.comtag:blogger.com,1999:blog-4547066511826565775.post-81298575830522050802010-07-14T20:55:00.000-07:002010-07-17T21:35:43.265-07:00విలేఖరుల దండుతో నాయకుల హాడల్...!అదేమిటో తెలియదు కానీ, ప్రజాప్రతినిధులు, నాయకులు విలేఖరులను చూస్తే భయపడి చస్తున్నారు. ఏమైందని ఎవర్ని ప్రశ్నించినా ఒకటే సమాధానం! ఏజెన్సీ సరిహద్దు గ్రామాలపై ఏనుగుల గుంపు దాడి జరిపినట్టు తమపై విలేఖరుల దండు వచ్చిపడుతోందంటూ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా విలేఖరుల దండుడు కార్యక్రమాలు పెచ్చుమీరిపోయాయి.ఈ మద్య మీటీంగులు మీద మీటీంగులు పెడుతున్నారు. భోజనాలు, గిప్టుల కోసమని వేలకు వేలు ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి దండుతున్నారు.unnamatahttp://www.blogger.com/profile/15904177340874198170noreply@blogger.com