** తాజా వార్తలు : 11న కలెక్టరేట్ల ముట్టడి: టీఆర్‌ఎస్‌వీ ** తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు దారుణం: ఎర్రన్నాయుడు, ముఖ్యనగరాల్లో కాంగ్రెస్‌ పార్టీ 125వ వార్షికోత్సవ కార్యక్రమాలు ** బోడోలాండ్‌ తీవ్రవాదుల కాల్పులు: 12 మంది మృతి ** బలహీనపడి... కర్ణాటకకు తరలిన జల్‌ తుపాను ** గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే సూపర్‌పవర్‌ కల నెరవేరదు: జేపీ ** విశాఖపట్నం: ఉద్యోగం రాలేదని మునగపాకకు చెందిన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు** విశాఖపట్నం: జిల్లాలో వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.4500 చొప్పున పరిహారం ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు కలెక్టరు శ్యామలరావు చెప్పారు**
Loading...

హెలీకాప్టర్ల తయారీ యూనిట్‌ ప్రారంభం

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో టాటా-సికార్‌స్కై హెలీకాప్టర్ల తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి రోశయ్య, టాటా సంస్థ అధినేత రతన్‌టాటాలు ప్రారంభించారు. 70 ఎకరాల్లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో ఈ తయారీ ప్లాంట్‌ నిర్మితమైంది. 2015 కల్లా పూర్తిస్థాయి విమానాలు ఇక్కడే తయారుకానున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.