** తాజా వార్తలు : 11న కలెక్టరేట్ల ముట్టడి: టీఆర్‌ఎస్‌వీ ** తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు దారుణం: ఎర్రన్నాయుడు, ముఖ్యనగరాల్లో కాంగ్రెస్‌ పార్టీ 125వ వార్షికోత్సవ కార్యక్రమాలు ** బోడోలాండ్‌ తీవ్రవాదుల కాల్పులు: 12 మంది మృతి ** బలహీనపడి... కర్ణాటకకు తరలిన జల్‌ తుపాను ** గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే సూపర్‌పవర్‌ కల నెరవేరదు: జేపీ ** విశాఖపట్నం: ఉద్యోగం రాలేదని మునగపాకకు చెందిన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు** విశాఖపట్నం: జిల్లాలో వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.4500 చొప్పున పరిహారం ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు కలెక్టరు శ్యామలరావు చెప్పారు**
Loading...

సోనియాతో మర్రి, జైపాల్‌రెడ్డి బేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో మర్రి శశిధర్‌రెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మర్రి శశిధర్‌రెడ్డికి పీసీసీ పీఠం దక్కే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. అయితే కుల, రాజకీయ సమీకరణాలను అనుసరించి దీనిపై అధిష్ఠానం ఈ సాయంత్రానికి ఓ నిర్ణయం తీసుకోనుంది. పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.